Parshottam Rupala: ఆర్టికల్ 370ని మోడీ తొలగించారు.. జమ్మూ కశ్మీర్‌లో ఇప్పుడు రిజర్వేషన్లు వర్తిస్తాయి

Parshottam Rupala: రామ్ లల్లా నిర్మాణంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి

Update: 2024-02-24 07:55 GMT

Parshottam Rupala: ఆర్టికల్ 370ని మోడీ తొలగించారు.. జమ్మూ కశ్మీర్‌లో ఇప్పుడు రిజర్వేషన్లు వర్తిస్తాయి

Parshottam Rupala: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్నివర్గాల్లో అభివృద్ధి పెరిగిందని కేంద్ర మంత్రి పురుషోతం రూపాల అన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్ర సందర్భంగా ఉప్పల్‌కు చేరుకున్న యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్‌లో మీడియాతో ఆ‍యన మాట్లాడారు. రామ్ లల్లాపై నిర్మించిన బీజేపీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు. ఆర్టికల్ 370 ని మోడీ తొలగించారని, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారాయన.

Tags:    

Similar News