Ponguleti Srinivas Reddy: ఇచ్చిన మాటను నెరవేర్చడంలో వెనక్కి తగ్గేదే లేదు

Ponguleti Srinivas Reddy: రైతులను రాజు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం

Update: 2024-08-23 10:51 GMT

Ponguleti Srinivas Reddy: ఇచ్చిన మాటను నెరవేర్చడంలో వెనక్కి తగ్గేదే లేదు

Ponguleti Srinivas Reddy: రాష్ట్ర ఖజానాలో ఆదాయం లేకపోయినా... తాము ఇచ్చిన మాటను నెరవేర్చడంలో వెనక్కి తగ్గేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులను రాజు చేయాలన్న ఒకే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. మిగిలిన 12 వేల కోట్ల రుణమాఫీని కూడా చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News