Harish Rao: తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి

Harish Rao: తడిసిన ధాన్యాన్ని కొంటామని ప్రభుత్వం హామీ చేతల్లో కనిపించడం లేదు

Update: 2024-05-23 09:28 GMT

Harish Rao: తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి

Harish Rao: ధాన్యం కేంద్రంగా తెలంగాణలో డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. తడిసిన ధాన్యాన్ని కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వ హామీ..చేతల్లో కనిపించడం లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కరీంనగర్ జిల్లా పూడూరు గ్రామంలో..అకాల వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారాయన . రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. మరింత నష్టపోకముందే తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు హరీష్.

Tags:    

Similar News