KTR: ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి

KTR: ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి

Update: 2024-08-20 14:04 GMT

KTR: ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి

KTR: ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష BRS పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈనేపథ్యంలో ఈనెల 22న మండల, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. 40శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం, మంత్రులు తలో మాటతో రైతన్నల్లో అయోమయం నెలకొందన్నారు. అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News