Bandi Sanjay: ఆలె నరేంద్ర స్పూర్తితో ముందుకు నడవాలి

Bandi Sanjay: ఆలె నరేంద్ర చిత్రపటానికి పూల మాల వేసిన బండి సంజయ్

Update: 2023-04-09 07:29 GMT

Bandi Sanjay: ఆలె నరేంద్ర స్పూర్తితో ముందుకు నడవాలి

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలె నరేంద్ర వర్థంత్రి కార్యక్రమం జరిగింది. ఆలె నరేంద్ర చిత్రపటానికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆలె నరేంద్ర స్పూర్తితో ముందుకు నడవాలన్నారు. పాత బస్తీలో హిందువులకు ఏ కష్టం వచ్చినా నరేంద్ర ముందుండేవారని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. ఆయోధ్యలో రామమందిరం కోసం ఎంతగానో పాటుపడ్డారని చెప్పారు. 

Tags:    

Similar News