USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం

Update: 2025-03-17 04:56 GMT
Three Telangana residents die in fatal road accident in America

 USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం

  • whatsapp icon

USA: అమెరికాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు మరణించారు. మ్రుతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు హర్వీన్, అత్త సునీత మరణించినట్లు గుర్తించారు. 

Tags:    

Similar News