ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటర్

Update: 2018-04-07 10:49 GMT

బీజేపీ ఏ రాష్ట్రానికీ అన్యాయం చేయదన్నారు మాజీ మంత్రి పురందరేశ్వరి. ఏపీకి హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అని తెలిపారు. 2014లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. టీడీపీ.... బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. భూగర్భ డ్రైనేజ్‌కి ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని, ఏపీలో ఎవరేంటో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు బీజేపీ నేత పురందరేశ్వరి.

Similar News