Y S Jagan: వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి జగన్ పరామర్శ

Y S Jagan: రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ

Update: 2024-07-19 15:45 GMT

Y S Jagan: వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి జగన్ పరామర్శ

Y S Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను ప్రధాని మోడీకి వివరిస్తామన్నారు. వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా ఢిల్లీలో ఈ నెల 24న ధర్నా చేస్తామన్నారు.

Tags:    

Similar News