Alla Ayodhya Rami Reddy: ఏపీలో దాడులను ఆపేలా దేశవ్యాప్తంగా ఇష్యును తీసుకెళ్తాం
Alla Ayodhya Rami Reddy: ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు దాడులను అపేలా చర్యలు తీసుకోవాలి
Alla Ayodhya Rami Reddy: ఏపీలో కూటమి ప్రభుత్వం దాడులను ఆపేలా దేశవ్యాప్తంగా ఇష్యును తీసుకెళ్తామన్నారు వైసిపి ఎంపీ అయోద్యరామిరెడ్డి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ దాడుల సంస్కృతిని లేవనెత్తుతామని పేర్కొన్నారు. ఎవరెన్ని చేసినా తమ పార్టీ దృఢంగా ఉంటుందని, క్యాడర్ కు అండగా ఉంటామని ఎంపీ అయోద్యరామిరెడ్డి భరోసా ఇచ్చారు.