గవర్నర్ హోదాలో మొదటిసారి తిరుమలకు తెలంగాణా గవర్నర్ తమిళిసై

స్వాగతం పలికిన టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి

Update: 2019-10-22 15:57 GMT

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

శ్రీవారి దర్శనార్థం తెలంగాణా గవర్నర్ శ్రీమతి తమిళిసై తిరుమల చేరుకున్నారు... ఈ సందర్భంగా తమిళిసై కు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి శ్రీపద్మావతి అతిధిగృహంలో బస ఏర్పాట్లు చేసారు...గవర్నర్ హోదాలో మొదటిసారి తమిళిసై తిరుమలకు వచ్చారు... రేపు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొనున్నారు.

Tags:    

Similar News