10న అమరావతిలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన

Update: 2020-02-05 12:38 GMT

జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించనున్నారు. ఈనెల 10న అమరావతిలో పర్యటించనున్న పవన్‌ రాజధాని రైతులకు అండగా ఆందోళనలో పాల్గోనున్నారు.

అమరావతి రైతులు, మహిళల ఆందోళనలు, దీక్షలు 50రోజులు దాటిన నేపథ్యంలో మరోసారి పవన్ తన మద్దతు ప్రకటించనున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్ మహిళల శాంతియుత ఉద్యమ స్ఫూర్తి చూసి తెలుగుజాతి మొత్తం గర్విస్తుందన్నారు.

Tags:    

Similar News