పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు

Palnadu: ఓ పార్టీకి చెందిన నేత ఇంట్లో దొరికిన నాటు బాంబులు

Update: 2024-05-16 07:27 GMT

పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు

Palnadu: పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. వైసీపీ నేత ఇంట్లో నాటు బాంబులు దొరికాయి. భారీ సంఖ్యలో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రసాయనాలతో కూడిన నాటు బాంబులుగా గుర్తించారు. పోలింగ్ రోజు విధ్వంసం కోసం బాంబులు సిద్దం చేసినట్లు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News