APSRTC: ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్‌

Update: 2019-12-30 05:55 GMT
మాదిరెడ్డి ప్రతాప్‌

ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త ఎండీగా1991ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీ స్థానం నుంచి ఆయన్ను బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌భార్గవ్‌ను ఏపీఐఐసీ వైస్‌ ఛైర్మన్‌, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 

Tags:    

Similar News