Y S Jagan: అమరావతిలో వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం

Y S Jagan: క్యాంపు కార్యాలయంలో నేతలతో భేటీ అయిన జగన్

Update: 2024-06-10 11:15 GMT

Y S Jagan: అమరావతిలో వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశం

Y S Jagan: వైసీపీ ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై నేతలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఓటమికి కారణాలను అభ్యర్థులను అడిగి జగన్ తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను సైతం నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News