ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులకు శుభవార్త

Update: 2019-11-19 13:01 GMT
కన్నబాబు

కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హత ఉన్న ప్రతి కౌలు రైతుకూ పెట్టుబడి సాయం అందజేస్తామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తొలిసారి కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దేవాదాయ భూములు సాగు చేస్తున్నవారికి పెట్టుబడి సాయం వర్తిస్తుందన్న మంత్రి కన్నబాబు రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

Full View



Tags:    

Similar News