హథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై ప్రభుత్వం వేటు..

Update: 2020-01-29 06:04 GMT

హథీరాంజీ మఠం అధిపతి అర్జున్ దాస్ పై ప్రభుత్వం వేటు. వేలకోట్లు ఉన్న మఠం ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం. తిరుపతి గాంధీ రోడ్డులోని హాధీరాంజీ మఠం కార్యాలయంలో ఆస్తులు స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ అధికారులు. 


Full View


Tags:    

Similar News