చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం

చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. ప్రతీదానిలో కులం, మతం ప్రస్తావన తీసుకొస్తారని.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

Update: 2020-02-22 12:18 GMT

చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. ప్రతీదానిలో కులం, మతం ప్రస్తావన తీసుకొస్తారని.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అవినీతిపై విచారణ జరిగితేనే బీసీలు గుర్తొస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు బెట్టింగ్ నోటీసులు ఇచ్చినప్పుడు.. తాను బీసీ అని గుర్తుకు రాలేదా అని మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. విచారణలో నిజాలు బయటకు వస్తాయన.. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అని మినిస్టర్ అనిల్ కుమార్ అన్నారు.


Full View


Tags:    

Similar News