ఇళ్ల స్థలాల పై సమగ్ర విచారణ చేయాలి

పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి

Update: 2019-11-26 05:09 GMT
సిపిఎం, సిపిఐ నాయకులు

ఉరవకొండ: పట్టణంలో ఇంటి స్థలాల మంజూరులో విషయంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అనర్హుల పేర్లును జాబితా నుండి తొలగించాలని, పేదలందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ నాయకులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.



Tags:    

Similar News