Kishan Reddy: మైనింగ్ రంగం అభివృద్ధికోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం

Kishan Reddy: ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధిలో మైనింగ్ రంగం పాత్ర మరువలేనిది

Update: 2024-08-07 16:30 GMT

Kishan Reddy: మైనింగ్ రంగం అభివృద్ధికోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం

Kishan Reddy: ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధిలో మైనింగ్ రంగం పాత్ర మరువలేనిదన్నారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మైనింగ్ రంగం అభివృద్ధికోసం.. అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో మైనింగ్ చేస్తున్న 68 సంస్థలకు కేంద్రమంత్రి 5 స్టార్ అవార్డుల ప్రదానం చేశారు. ఈ అవార్డులు అందుకున్న వారిలో.. తెలంగాణ నుంచి 5, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మైనింగ్ సంస్థలున్నాయి.

Tags:    

Similar News