Telangana: కొత్తగూడెం అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి

Telangana: హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

Update: 2024-07-07 06:15 GMT

Telangana: కొత్తగూడెం అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీనివాస్ మృతి చెందాడు. వారంక్రితం ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అధికారులు వేధిస్తున్నారని పురుగుల మందు తాగడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్సై శ్రీనివాస్ మృతి చెందాడు.

Tags:    

Similar News