ACB: గొర్రెల స్కామ్లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం
ACB: రంగారెడ్డి జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్.. జిల్లా అధికారులను విచారిస్తున్న ఏసీబీ
ACB: గొర్రెల స్కామ్లో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నలుగురు అధికారులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్.. జిల్లా అధికారులను విచారిస్తున్నారు.