ACB: గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ACB: రంగారెడ్డి జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్.. జిల్లా అధికారులను విచారిస్తున్న ఏసీబీ

Update: 2024-03-02 13:00 GMT

ACB: గొర్రెల స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు వేగవంతం

ACB: గొర్రెల స్కామ్‌లో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే నలుగురు అధికారులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా వెటర్నరీ జాయింట్ డైరెక్టర్.. జిల్లా అధికారులను విచారిస్తున్నారు.

Tags:    

Similar News