Paris Olympics 2024: పీవీ సింధుకు వరుసగా రెండో విజయం.. ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లిన భారత షట్లర్‌

PV Sindhu: బాడ్మింటన్‌ రెండో దశలో పీవీ సింధు విజయం

Update: 2024-07-31 10:15 GMT

PV Sindhu: పారిస్‌ ఒలింపిక్స్‌లో పీవీ సింధు ముందంజ

PV Sindhu: పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్ లో ఎస్తోనియా ప్లేయర్ క్రిస్టినా కుబాపై 21-5, 21-10 తేడాతో వరుస గేముల్లో గెలుపొందింది. గ్రూప్ -M నుంచి సింధూ ప్రిక్వార్టర్స్ కు దూసుకెళ్లింది.

తొలి గేంలో క్రిస్టినా ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. రెండో గేం ఆరంభంలో మాత్రమ క్రిస్టినా నుంచి సింధుకు ప్రతి ఘటన ఎదురైంది. దీంతో రెండో గేమ్ లో ప్రత్యర్ధికి అవకాశం ఇవ్వకుండా గేమ్ ను పూర్తి చేసింది. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.

Tags:    

Similar News