మాంసాహారంలో పెరుగు కలిపి వండుతారు. కానీ చేపలకు మాత్రం ఇది వర్తించదు. సీఫుడ్స్తో పెరుగును కలపకూడదు. దీనివల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది.
గ్రామాల్లో పెరుగు, ఉల్లిపాయలను కలిపి తీసుకుంటారు. దీనివల్ల అలెర్జీలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ, వాంతులు కలుగుతాయి. కారణం పెరుగు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఉల్లిపాయ దీనికి విరుద్ధంగా ఉంటుంది.