Puvvada Ajay: ఖమ్మంలో 58 జీవో, గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ
Puvvada Ajay: ఖమ్మం అభివృద్ధి కోసం 1266 కోట్ల నిధులను మంజూరు చేశారు
Puvvada Ajay: ఖమ్మంలో 58 జీవో, గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు మంజూరైన ఉత్తర్వులను మంత్రి అజయ్ అందజేశారు. అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఇవ్వడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం అభివృద్ధి కోసం 1266 కోట్ల నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.