Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం
-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,184 మంది భక్తులు.
-తలనీలాలు సమర్పించిన 8,635 మంది భక్తులు.
-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు.
-ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటా విడుదల
-శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు
-ఇవాళ ఉదయం 11.00 గంటలకు ఆన్ లైన్ (వర్చువల్) ఆర్జిత సేవల కోటా విడుదల
-ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలి.
-శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ కోటాను ఇకపై ప్రతి నెల చివరి వారంలో టీటీడీ విడుదల చేస్తుంది.
-శ్రీవారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్లను భక్తులకు మంజారు.
Update: 2020-11-13 01:42 GMT