స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు

 

ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్ర్యం

స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకూ చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుంది

మహాత్మా గాంధీ నడిపించిన భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో శాంతియుత మార్గం లో సాధించుకున్నం మన తెలంగాణ రాష్ట్రం

రాష్ట్ర ప్రజల సహకారం తో పదేండ్ల అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచింది

అన్ని రంగాల్లో సబ్బండ వర్గాల అభ్యున్నతి దిశగా దేశ పాలకుల కార్యాచరణ మరింత చిత్తశుద్ధి తో అమలు చేయాలి

స్వాతంత్ర్య పలితాలు అందరికి అందడమే పోరాట త్యాగధనులకు మనం అర్పించే ఘన నివాళి

Update: 2024-08-14 15:33 GMT

Linked news