ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ టాప్: చంద్రబాబు

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ దేశంలోనే టాప్ లో నిలిచిందని చంద్రబాబు చెప్పారు. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించామన్నారు. రాజధాని లేని రాష్ట్రమని బాధగా కూర్చోలేదని చెప్పారు. సంక్షోభాలను అవకాలుగా మలుచుకున్నట్టుగా ఆయన తెలిపారు. దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Update: 2024-08-15 04:33 GMT

Linked news