సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అమరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతకుముందు తన నివాసంలో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు.

Update: 2024-08-15 04:12 GMT

Linked news