అంతరిక్షంలో భారత స్పేస్ సెంటర్ కల సాకారం కావాలి: మోదీ



అంతరిక్షంలో భారత స్పేస్ సెంటర్ కల సాకారం కావాలని మోదీ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతోందని మోదీ చెప్పారు.భారత ప్రస్తానం ప్రపంచానికే స్పూర్తిదాయకమని ఆయన తెలిపారు. ప్రపంచంలో భారత్ ఇప్పుడు శక్తివంతంగా మారిందన్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Update: 2024-08-15 03:40 GMT

Linked news