ఏపీ అసెంబ్లీ ఫలితాలు.. రెండో విజయమూ టీడీపీదే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విజయమూ తెలుగుదేశం పార్టీ నమోదు చేసింది. రాజమహేంద్రవరం (పట్టణం) టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మాగంటి భరత్‌రామ్‌పై 55వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Update: 2024-06-04 06:33 GMT

Linked news