పెద్దపల్లి పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపు

త‌న‌ను న‌మ్మి ఓటు వేసిన ప్ర‌జ‌లంద‌రికీ పెద్ద‌ప‌ల్లి ఎంపీ అభ్య‌ర్థి గ‌డ్డం వంశీకృష్ణ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గెలుపు ఖాయం అయిన అనంత‌రం కౌంటింగ్ సెంట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌లంద‌రికీ హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారాయ‌న‌. పెద్ద ఎత్తున పార్ల‌మెంట్ ప‌రిధిలో ఆశీర్వ‌దించారని, త‌న‌ను న‌మ్మిన వారికి కచ్చితంగా న్యాయం చేస్తాన‌ని వెల్ల‌డించారు.

Update: 2024-06-04 09:51 GMT

Linked news