జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

కాకినాడలో పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కోట్ల మంది బలిదానాలను ఈ రోజు మనం గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.ఎందరో త్యాగధనులతోనే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 

Update: 2024-08-15 04:11 GMT

Linked news