Parshottam Rupala: ఆర్టికల్ 370ని మోడీ తొలగించారు.. జమ్మూ కశ్మీర్‌లో ఇప్పుడు రిజర్వేషన్లు వర్తిస్తాయి

Under The Leadership Of Modi The Country Has Developed In All Fields Says Parshottam Rupala
x

Parshottam Rupala: ఆర్టికల్ 370ని మోడీ తొలగించారు.. జమ్మూ కశ్మీర్‌లో ఇప్పుడు రిజర్వేషన్లు వర్తిస్తాయి

Highlights

Parshottam Rupala: రామ్ లల్లా నిర్మాణంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి

Parshottam Rupala: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్నివర్గాల్లో అభివృద్ధి పెరిగిందని కేంద్ర మంత్రి పురుషోతం రూపాల అన్నారు. తెలంగాణలో కొనసాగుతున్న బీజేపీ విజయ్ సంకల్ప్ యాత్ర సందర్భంగా ఉప్పల్‌కు చేరుకున్న యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌బీ నగర్‌లో మీడియాతో ఆ‍యన మాట్లాడారు. రామ్ లల్లాపై నిర్మించిన బీజేపీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు. ఆర్టికల్ 370 ని మోడీ తొలగించారని, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories