Mahabubabad: తహశీల్దార్ మాట్లాడుతుండగానే దాడికి దిగిన గిరిజన యువకులు..

Tribal People Attack On Tehsildar In Mahabubabad District
x

Mahabubabad: తహశీల్దార్ మాట్లాడుతుండగానే దాడికి దిగిన గిరిజన యువకులు.. 

Highlights

Mahabubabad: సాలార్‌తండా సమీపంలోని సర్వే నెం 255లో పరిశీలనకు వెళ్లిన తహశీల్దార్

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో తహశీల్దార్‌పై గిరిజన రైతులు దాడికి దిగారు. సాలార్‌తండా సమీపంలోని సర్వే నెం 255లో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించగా.. స్థలం పరిశీలనకు తహశీల్దార్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. తహశీల్దార్ మాట్లాడుతుండగానే. కొందరు గిరిజన యువకులు దాడి చేసినట్లు తెలుస్తోంది. గిరిజనుల దాడిలో తహశీల్దార్ చొక్కా చిరికి పోయింది. అంతటితో ఆగకుండా ప్రభుత్వ సిబ్బందిపై సైతం రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories