Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామంలో విషాదం

Tragedy in Itikyal village of Siddipet district
x

Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామంలో విషాదం

Highlights

Siddipet: పురుగుమందు తాగి దంపతుల ఆత్మహత్య

Siddipet: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుమందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శేఖర్, సౌమ్య దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories