KTR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి కథా చిత్రం నడుస్తోంది

The story of Revanth Reddy family corruption is running in the state Says Ktr
x

KTR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి కథా చిత్రం నడుస్తోంది

Highlights

KTR: మొత్తం రూ.8,888 కోట్ల అవినీతికి పాల్పడ్డారు

KTR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్న పురపాలక శాఖలోని కేంద్ర పథకమైన అమృత్ పథకం టెండర్లలో 8 వేల 888 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారని.. దానికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ కుంభకోణం.. రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు అమృతంగానూ..రాష్ట్ర ప్రజలకు విషంగా ఉందన్నట్టు పరిస్థితి తయారైందని కేటీఆర్ విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories