Hyderabad: మహిళా కమిషన్‌ దగ్గర ఉద్రిక్తత.. కేటీఆర్‌ ఒక్కరినే లోనికి అనుమతించిన పోలీసులు

Hyderabad: మహిళా కమిషన్‌ దగ్గర ఉద్రిక్తత.. కేటీఆర్‌ ఒక్కరినే లోనికి అనుమతించిన పోలీసులు
x

Hyderabad: మహిళా కమిషన్‌ దగ్గర ఉద్రిక్తత.. కేటీఆర్‌ ఒక్కరినే లోనికి అనుమతించిన పోలీసులు

Highlights

Hyderabad: తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది.

Hyderabad: తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు కేటీఆర్. ఆయనతో పాటు బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా వెళ్లారు. దీంతో కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ మహిళా నేతలు నినాదాలు చేశారు. మరో వైపు కేటీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళ నేతలు నినాదాలు చేశారు. ఇరువర్గాల ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories