KCR: కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ లేఖ

Power Commission Notice To KCR
x

KCR: కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ లేఖ

Highlights

KCR: విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్‌ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది.

KCR: విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్‌ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని పవర్ కమిషన్ ఛైర్మన్ నర్సింహారెడ్డి లేఖ రాశారు. కమిషన్‌కు వచ్చిన సమాచారంపై అభిప్రాయాలు తెలపాలని ఈ నెల 19న కేసీఆర్‌కు లేఖ రాసింది పవర్ కమిషన్. ఈ నెల 27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే తమకు వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి ఏదైనా సమాచారం, అభ్యంతరమున్నా వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు పవర్ కమిషన్ జస్టిస్ నర్సింహారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories