మణిపూర్ అంశంపై అట్టుడుకుతున్న పార్లమెంట్

Parliament Debating the Issue of Manipur
x

మణిపూర్ అంశంపై అట్టుడుకుతున్న పార్లమెంట్

Highlights

*మణిపూర్ హింసపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు

Manipur violence: మణిపూర్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చ చేపడతామని చెప్పినా విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories