Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

Ongoing investigation into Kaleshwaram project irregularities
x

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కొనసాగుతున్న విచారణ

Highlights

Kaleshwaram project: రామకృష్ణ రావు, వికాస్ రాజ్, రజత్‌కుమార్‌‌ను విచారించిన కమిషన్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలని మాజీ సీఎం సెక్రటరీలు, ఫైనాన్స్, ఇరిగేషన్ సెక్రటరీలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందించగా.. కమిషన్ ముందుకు హాజరయ్యారు పలువురు అధికారులు. ఐఏఎస్‌లు రామకృష్ణ రావు, వికాస్ రాజ్.. మాజీ ఐఏఎస్‌ రజత్‌కుమార్‌‌ను విచారించిన కమిషన్.. అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని కోరారు. ముగ్గురు అధికారుల విచారణ ముగియగా.. స్మితా సబర్వాల్‌ను విచారిస్తున్నారు కమిషన్ సభ్యులు.

Show Full Article
Print Article
Next Story
More Stories