Harish Rao: మా తండాలో మా రాజ్యం నినాదం నిజం చేశాం

Minister Harish Rao At The Tribal Spiritual Gathering Held At Medchal
x

Harish Rao: మా తండాలో మా రాజ్యం నినాదం నిజం చేశాం

Highlights

Harish Rao: గిరిజన బిడ్డలు విదేశాల్లో చదువుల కోసం.. రూ. 20 లక్షలు అందజేస్తున్నాం

Harish Rao: మేడ్చల్‌లో జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రులు హరీష్‌రావు, సత్యవతి రాథోడ్ హాజరైయ్యారు. మరోసారి బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దళితబంధులాగే గిరిజన బంధు ఇస్తామని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు ఇచ్చామని .. చివరి ఎకరం వరకు పోడు పట్టాలు ఇస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మితే పదేళ్లు వెనక్కి వెళతామని హరీశ్ రావు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories