Laxman: మహిళలు, బీసీలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం

Laxman Talks About On BJP First List
x

Laxman: మహిళలు, బీసీలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం

Highlights

Laxman: అక్టోబర్ నెలాఖారులోగా రెండో జాబితా

Laxman: ఏ క్షణంలోనైనా బీజేపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. బీసీలను కేవలం ఎన్నికల్లో ఓట్లు వేసే యంత్రాలుగానే మార్చుకున్నాయని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా మహిళలు, బీసీలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నామన్నారు. 33 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నాలకు దిగిన ఎమ్మెల్సీ కవిత తమ పార్టీలోనే ఆ రిజర్వేషన్లను అమలు చేయలేదని విమర్శించారు. అక్టోబర్ నెలాఖరులోగా రెండో జాబితాను ఫైనల్ చేస్తామన్న లక్ష్మణ్.

Show Full Article
Print Article
Next Story
More Stories