KTR: ఎల్లకాలం కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేయలేదని తేలిపోయింది

KTR: ఎల్లకాలం కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేయలేదని తేలిపోయింది
x

KTR: ఎల్లకాలం కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేయలేదని తేలిపోయింది

Highlights

KTR: హర్యానా ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

KTR: హర్యానా ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఏడు గ్యారెంటీల కాంగ్రెస్‌ గారడీ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలో కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాలు ఆ పార్టీని వెంటాడాయని అభిప్రాయపడ్డారు.

ఎల్లకాలం కాంగ్రెస్‌ అందర్నీ మోసం చేయలేదని తేలిపోయిందని తెలిపారు. అబద్ధాల పునాదులపై రాజకీయం చేసే కాంగ్రెస్‌కు. బీజేపీని ఢీకొట్టే సత్తా ప్రాంతీయ పార్టీలకు తప్ప..కాంగ్రెస్‌ పార్టీకి లేదని మరోసారి స్పష్టమైందన్నారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories