KCR: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న కేసీఆర్

KCR Participated in the wedding ceremony of MLC Patnam Mahender Reddy Daughter
x

KCR: ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న కేసీఆర్

Highlights

KCR: నూతన వధూవరులను ఆశీర్వదించిన కేసీఆర్

KCR: శంషాబాద్ జి ఎం ఆర్ అరేనా ఫంక్షన్ హాల్ లో జరిగిన ....ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి , జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి దంపతుల కూతురు మనీషా వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. సీఎం వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories