KA Paul: బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్‌, ముస్లింలంతా ఏకం కావాలి

KA Paul Hot Comments
x

KA Paul: బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్‌, ముస్లింలంతా ఏకం కావాలి

Highlights

KA Paul: ఓడిన వారికి పార్లమెంటు ఎన్నికల తర్వాత నేనే స్వయంగా డబ్బు చెల్లిస్తా

KA Paul: కుటుంబ, అక్రమ, అవినీతి పాలనను అంతం చేయాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్‌, ముస్లింలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారు.. ఎన్నికల నిబంధనలకు లోబడే ప్రజాప్రతినిధులుగా గెలుద్దామని అన్నారు. అభ్యర్థులు తనపై నమ్మకంతో 40 లక్షలు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడి రావాలని సూచించారు. ఓడిన వారికి పార్లమెంటు ఎన్నికల అనంతరం తానే స్వయంగా ఆ డబ్బును చెల్లిస్తానని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories