CM KCR: బ్రాహ్మణ సదనం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌...విప్రహిత పేరుతో బ్రాహ్మణ సదనం..

Inaguration Of  Telangana Brahmana Samkshema Sadan in Gopanpally by CM KCR
x

CM KCR: బ్రాహ్మణ సదనం ప్రారంభించిన సీఎం కేసీఆర్‌...విప్రహిత పేరుతో బ్రాహ్మణ సదనం..

Highlights

CM KCR: శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సదనం

CM KCR: దేశంలో తొలిసారి బ్రాహ్మణ సదనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందన్నారు సీఎం కేసీఆర్. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత పేరుతో నిర్మించిన బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. విప్రహిత సకల జనహితగా ప్రఖ్యాతి పొందాలన్నదే తన అభిమతమన్నారు. సర్వజన సమాదరణ తెలంగాణ ప్రభుత్వ విధానమని తెలిపారు. పేద బ్రాహ్మణులను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories