Hyderabad: సమోసా అడిగిన వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి

Guy Beaten By Hotel Staff For Asking For Samosa In Balapur Hyderabad
x

Hyderabad: సమోసా అడిగిన వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి

Highlights

Hyderabad: ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందితున్న బాధితుడు

Hyderabad: హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిబాలాపూర్‌లోని ఓ హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. కస్టమర్ సమోసా అడిగినందుకు హోటల్ యజమాని, హోటల్ సిబ్బంది కస్టమర్ పై అకారణంగా దాడి చేసారు. దాడిలో గుల్సన్ కాలనీకి చెందిన కస్టమర్ మొహమ్మద్ ఫిరోజ్ కి గాయాలు అయ్యాయి. కాగా బాధితుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై సీసీ ఫుటేజ్ లో దృశ్యాల ద్వారా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories