TSPSC: తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభం.. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ

Group 4 Exam Started In Telangana
x

TSPSC: తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభం.. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ

Highlights

TSPSC: అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు.. శాశ్వతంగా డీబార్‌

TSPSC: తెలంగాణలో గ్రూప్ ఫోర్ పరీక్ష కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అభ్యర్థులందరినీ క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించారు సంబంధిత అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 878 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ ఫోర్ పరీక్ష కొనసాగుతోంది. పేపర్ వన్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జరగనుంది.. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ టూ ఎగ్జామ్ జరగనుంది..

Show Full Article
Print Article
Next Story
More Stories