TS Congress: తెలంగాణలో పెండింగ్ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress Announced Pending Lok Sabha Candidates In Telangana
x

TS Congress: తెలంగాణలో పెండింగ్ లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Highlights

TS Congress: అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేసిన ఏఐసీసీ ఇంఛార్జ్ మున్షీ

TS Congress: తెలంగాణలో పెండింగ్‌ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆయా అభ్యర్థులకు బీఫామ్‌లు అందించింది. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్‌రావు, హైదరాబాద్‌ అభ్యర్థిగా మహమ్మద్ సమీరుల్లా, ఖమ్మం అభ్యర్థిగా రఘురాంరెడ్డి ప్రకటించిన అధిష్టానం. ఈ సందర్భంగా కరీంనగర్, హైదరాబాద్‌ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీ. బీఫామ్‌లు అందజేసిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories