CM Revanth: తెలంగాణను ట్రిలియన్‌ డాలర్లకు మార్చడమే మా లక్ష్యం

CM Revanth Reddy Participates In ISB Leadership Summit
x

CM Revanth: తెలంగాణను ట్రిలియన్‌ డాలర్లకు మార్చడమే మా లక్ష్యం

Highlights

Revanth Reddy: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.

Revanth Reddy: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐఎస్‌బీ లీడర్‌షిప్ సమ్మిట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఐఎస్‌బీ ప్రాంగణంలో రేవంత్‌రెడ్డి మొక్కను నాటారు. ఐఎస్‌బీ విద్యార్థులు కొత్త ఇండియాకు అంబాసిడర్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణను ట్రిలియన్‌ డాలర్లకు మార్చడమే తమ లక్ష్యమని...హైదరాబాద్‌ను 600 బిలియన్‌ డాలర్ల నగరంగా మార్చాలన్నారు. అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడాలని తెలిపారు. హైదరాబాద్‌ను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామని.. స్కిల్, స్పోర్ట్స్‌ వర్సిటీలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories